Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'ఆచార్య'. ఈ సినిమాలో స్టూడెంట్ లీడర్గా నటించబోయే రామ్ చరణ్ సరసన రష్మిక మందన్న నటించనుందని వినిపిస్తోంది. ఇదే నిజమైన రష్మిక బంపర్ ఆఫర్ కొట్టేసినట్టే. ఈ సినిమా మెగాస్టార్ సరసన కాజల్ నటిస్తోంది. ఇక ప్రస్తుతం అల్లుఅర్జున్ సరసన 'పుష్ప' చిత్రంలో రష్మిక నటిస్తోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది.