Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • టీఆర్ఎస్ ఎమ్మెల్యే నన్ను బెదిరించారు : లాయర్ సునీత
  • దడ పుట్టిస్తున్న కరోనా.. దేశంలో 2.73లక్షల కేసులు
  • తెలంగాణలో టైగర్ టెన్షన్
  • కరోనా వైరస్ కొత్త లక్షణాలు
  • కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో యవకుడు ఆత్మహత్య
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌ | నవచిత్రం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • నవచిత్రం
  • ➲
  • స్టోరి

మనందరి కథే వైల్డ్‌ డాగ్‌ : నాగ్‌

Tue 02 Mar 04:18:18.122224 2021

నాగార్జున, దియా మీర్జా, సయామీ కేర్‌, అతుల్‌ కులకర్ణి, ఆలీ రెజా ముఖ్య పాత్రధారులుగా రూపొందిన చిత్రం 'వైల్డ్‌ డాగ్‌'. మాట్నీ ఎంటర్టైన్మెంట్స్‌ పతాకంపై అహిషోర్‌ సొలోమన్‌ దర్శకత్వంలో నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించిన చిత్రమిది. రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌తో రూపొందిన ఈ చిత్రం సమ్మర్‌ కానుకగా ఏప్రిల్‌ 2న వరల్డ్‌ వైడ్‌గా గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సోమవారం పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, 'ఇది మనందరికీ సంబంధించిన కథ. హైదరాబాద్‌లో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌, టెర్రరిస్ట్‌ నేపథ్యంలో సాగుతుంది. ఆ బాంబ్‌ బ్లాస్ట్‌ చేసిన వాళ్ళు ఎక్కడున్నారు?, వారిని ఎలా పట్టుకున్నారనేది రియల్‌ ఇన్సిడెంట్స్‌తో తీశాం. ఒక చక్కని పుస్తకంలా థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. డిఫరెంట్‌ జోనర్స్‌లో మంచి సినిమా తీస్తే ప్రేక్షకులు ఆదరిస్తారని నిరంజన్‌ గట్టి నమ్మకం. అందుకే ఆయన 'క్షణ క్షణం', 'ఘాజి', 'గగనం' తీశారు. అవన్నీ మంచి సక్సెస్‌ అయ్యాయి. తెలుగు సినిమా మీనింగ్‌ ఫుల్‌గా ఉండాలి అని సాహసంతో ఈ చిత్రాన్ని నిర్మించారు' అని అన్నారు.
చిత్ర నిర్మాత నిరంజన్‌ రెడ్డి మాట్లాడుతూ,'రియలిస్టిక్‌ ఇన్సిడెంట్స్‌తో డిఫరెంట్‌ అప్రోచ్‌తో సాగే సినిమా ఇది. ఇదొక ఎన్‌ఐఎ ఆఫీసర్స్‌ ఇన్వెస్టిగేషన్‌లో ఎలా సక్సెస్‌ అయ్యారు?, వారి లైఫ్‌ ఎలా ఉంటుందనే అంశాలను ఈ చిత్రంలో చూపించాం' అని చెప్పారు. దర్శకుడు అహిషోర్‌ సొలోమన్‌ మాట్లాడుతూ, 'స్క్రిప్ట్‌ వినగానే నాగార్జున చాలా బాగుంది అన్నారు. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది. మార్చి10న ట్రైలర్‌ రిలీజ్‌ అవుతుంది' అని తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆరున్నర కోట్లతో కోల్‌కతా సెట్‌
మహా సముద్రంపై భారీ అంచనాలు
అలరించే వినూత్న కాన్సెప్ట్‌తో ఏక్‌ మినీ కథ
క్లైమాక్స్‌ అద్భుతం
సోహెల్‌ హీరోగా నయా సినిమా
అలాంటి వాళ్ళు తప్పించుకోలేరట..
ఆస్కార్‌ 2021లో నామినేట్‌ చేయబడి తప్పనిసరిగా చూడాల్సిన చిత్రాలు
బాధ్యతని పెంచిన ఘన విజయం
ఆద్యంతం ఆసక్తికరం
ప్రయోగాత్మకంగా బీకామ్‌ లో ఫిజిక్స్‌
హాస్యనటుడు వివేక్‌ ఇకలేరు
మెప్పించే కొత్త కాన్సెప్ట్‌
భిన్న సస్పెన్స్‌ థ్రిల్లర్‌ కథానిక
సరికొత్త ప్రయోగంతో 105 మినిట్స్‌
పవర్‌ స్టార్‌ కి పాజిటివ్‌
సెహరి టీజర్‌కి విశేష స్పందన
సందేశాత్మకంగా వధు కట్నం
తెలుగు, బంజారా భాషల్లో సేవా దాస్‌
కథంటే ఇదేరా..
వెంకీ పార్ట్‌ పూర్తి
ఉత్కంఠ భరితం..
వివాదంలో బాలీవుడ్‌ అపరిచితుడు
అందర్నీ మెప్పించే రాజా
అంచనాలకు మించి బజార్‌ రౌడీ
మ్యూజికాలజిస్ట్‌ హాసం రాజా ఇకలేరు
నిత్య కళ్యాణం పచ్చ తోరణం..
మంచి కంటెంట్‌ ఉన్న సినిమా : కృష్ణ
బాలీవుడ్‌లో అపరిచితుడు
విన్నారా.. ఈ ప్రేమ కథ
మెప్పించే మలుపులు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.