Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చెన్నై వరద బాధితులకు హీరో అజిత్ రూ|| 60 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అంతేకాదు నిరాశ్రయులైన ప్రజలకు 3500 బెడ్ షీట్లను పంపిణీ చేశారు. తను స్థాపించిన 'మోహిని మని ఫౌండేషన్' స్వచ్ఛంద సంస్థ ద్వారా ఈ భారీ విరాళాన్ని అందిస్తున్నారు. అలాగే అజిత్ భార్య, నటి షాలిని కూడా దాదాపు 400లకు మందికి ఆహారపు పొట్లాలన పంపిణీ చేసి మరికొంత మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు.