Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభుదేవా, తమన్నా జంటగా రెండేండ్ల క్రితం విడుదలై విజయం సాధించిన 'దేవి'(అభినేత్రి) చిత్రానికి సీక్వెల్ రూపొందుతుంది. ప్రభుదేవా, తమన్నా మరోసారి ఇందులో జోడీగా నటిస్తున్నారు. కోవై సరళ కీలక పాత్ర పోషిస్తున్నారు. తొలి సినిమాకు దర్శకత్వం వహించిన ఏ.ఎల్.విజరు ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహిస్తు న్నారు. ఇటీవలే ముహూర్తంతో చిత్ర షూటింగ్ ప్రారంభ మైంది. కొత్త తరహాలో న్యూ ఏంజెల్ను ఈ చిత్రంలో చూపించబోతున్నారట. ప్రస్తుతం తమన్నా 'దట్ ఈజ్ మహాలక్ష్మి', 'కన్నె కాలైమానె', 'కేఎఫ్జీ', 'ఎఫ్2' 'సైరా నరసింహారెడ్డి' చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.