Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఇదిలా ఉంటే, విజరుతోపాటు బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా సాయం చేశారు. తన వంతుగా ప్రతి కుటుంబానికి రూ.5 లక్షలను (దాదాపు రెండున్నర కోట్లు) విరాళంగా సీఆర్పిఎఫ్ జవాన్ల నిధికి అందించారు. దీంతోపాటు అక్షరు కుమార్ జవాన్ల కోసం ఓ యాప్ని తయారు చేశారు. బాధితులకు ఎవరైనా సాయం చేయాలనుకుంటే ఈ యాప్ ద్వారా పంపిస్తే డైరెక్ట్గా వారికి చేరుతుంది. రూ.15 లక్షల వరకు ఈ యాప్ ద్వారా విరాళంగా అందించవచ్చు.