Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని సతీ సమేతంగా చిరంజీవి కలిసి 'సైరా..నరసింహారెడ్డి' చిత్రాన్ని వీక్షించమని కోరారు. ఈ సందర్భంగా జగన్, చిరు ఒకరినొకరు సత్కరించుకోవడం ఓ విశేషమైతే, ఇరువురు కలిసి
సరదాగా భోజనం చేయడం మరో విశేషం.