Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గత ఐదు సంవత్సరాలుగా దాదాపు పది రాష్ట్రాల్లో మిత్రుల సహాయ సహకారాలతో తన బంజారా మహిళా యన్జీవో ఆధ్వర్యంలో 200 ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించినందుకుగాను జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా జులై ఒకటిన ప్రముఖ సంస్థ ఆదిలీల ఫౌండేషన్ న్యూ ఢిల్లీలోని తెలంగాణా భవన్లో ప్రముఖ వైద్యులు, సామాజిక కార్యకర్త డా.ఆనంద్, డా.పూర్ణిమ దంపతులను ఘనంగా సన్మానించారు. ప్రస్తుతం కరోన సహాయక శిబిరాలను దాదాపు పది రాష్ట్రాలలో నిర్వహిస్తున్నానని, పేద ప్రజలను ఆదుకోవాల్సిన సామాజిక భాద్యత ప్రతి ఒక్కరి పై ఉందని డా.ఆనంద్ తెలిపారు.