- మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ నవతెలంగాణ-డిచ్పల్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మి నారాయణ అన్నారు. సోమవారం మండలంలోని మెంట్రాజ్పల్లి గ్రామ పరిధిలో కేశ్పల్లి ఆనంద్రెడ్డి ఫాంహౌస్లో డిచ్పల్లి మండల ముఖ్యకార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. సమావేశంలో సీనియర్ నాయకుడు ఆలూర్ గంగారెడ్డి, రూరల్ కన్వీనర్ సీపీరెడ్డి యాదవ్, మండల అధ్యక్షుడు రవీందర్గౌడ్, ముత్యం రెడ్డి, సతీష్, నక్క రాజేశ్వర్, రేఖ లక్ష్మణ్, శివరాంనాయక్, రాజన్న, రమేష్, బీమానాయక్, హైమద్, రాజేందర్, బాగారెడ్డి, నాయిడీ రాజన్న తదితరులు పాల్గొన్నారు.