నవతెలంగాణ-సదాశివనగర్మండల కేంద్రంలోని ప్రభుత్వ కళాశాలలో కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహిం చామన్నారు. కార్యక్రమంలో మారుతిరావు, ఏఎన్ ఎం తదితరులు పాల్గొన్నారు. మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి సంబంధిత వార్తలు