నవతెలంగాణ-కంఠేశ్వర్
బీసీ ఉపాధ్యాయ సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ను కలెక్టర్ ఎం.రామ్మో హన్ రావు కలెక్టర్ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఆవిష్క రించారు. ఈ సందర్భంగా కలెక్టర్ రామ్మోహన్ రావు మాట్లాడుతూ నూతన సంవత్సరంలో అం దరూ సుఖసంతోషాలతో ఉండాలని, బంగారు తెలంగాణ కషిచేయాలని పదోతరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు విద్యార్థులకు ప్రత్యేక తర గతులు నిర్వహిస్తూ పరీక్షలకు సిద్ధం చేయా లన్నారు. కార్యక్రమంలో బీసీటీయూ జిల్లా అధ్యక్షులు వినోద్కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ గౌడ్ కార్యనిర్వాహణ అధ్యక్షులు గోపాలక ష్ణ రవికుమార్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా గౌరవ అధ్యక్షులు కొట్టుర్ రమేష్ అసోసియేట్ అధ్యక్షులు మోహన్ మన జిల్లా మహిళా ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి బి సి టి వి గౌరవ సలహాదారులు రమణ స్వామి ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్ కార్యదర్శులు శ్రీనివాస్ డిచ్పల్లి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శంకర్ రామక ష్ణ మాక్లూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంజీవ్ కుమార్ నాయకులు మధుసూదన్ వెంకటేశ్వరరావు నై పేట్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గణేష్ సతీష్ నిజామా బాద్ మండల అధ్యక్షులు అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Authorization