నవతెలంగాణ-మద్నూర్ మండలంలోని రాచూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో శనివారం చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఐకేపీ సిబ్బంది మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం మహిళలకు చీరలను పంపిణీ చేస్తుందని తెలిపారు. కార్యక్రమంలో ఐకేపీ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు.