Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - నందిగామ
పీఆర్టీయూ నందిగామ మండల కమిటీ నేతలను బుధవారం శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రత్నయ్య ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షులు పెద్దమోని రాఘవేందర్, ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్రెడ్డిని శాలువాలు, పూలమాలలతో సన్మానించారు. ఎంఈఓ కృష్ణయ్య, ఉన్నత పాఠశాల హెచ్ఎం దినేష్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.