Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-శంకర్పల్లి
పేకాట ఆడుతున్న 5 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంఘటన బుధవారం ఫికాక్ పర్మిట్రూంలో జరిగింది. శంకర్పల్లి ఎస్సై క్రాంతికుమార్ తెలిపిన వివరాల ప్రకారం శంకర్పల్లిలోని గణేష్నగర్కు చెందిన వడ్ల శేఖర్, దుర్గం మహేశ్, ఉబ్డి వెంకటేశ్, బోజసిద్దు, మహ్మద్జాఫర్లు 5 మంది కలసి మండల కేంద్రంలోని ఫికాక్ ఫర్మిట్ రూపంలో బుధవారం ఉయం పేకాట ఆడుతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి సమాచారా ఇవ్వడంతో పోలిసులు రైడింగ్ చేయగా పట్టుబడ్డారు. వారిద్దరినుండి ఒప్పో, నోకియా, ఫోన్లు రూ.3270 స్వాధీనం చేసుకుని ఈ అయిదు మందిపై కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.