Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
గ్రామ పంచాయతీ ఎన్నికల దష్ట్యా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందునా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్ లోకేష్కుమార్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జనవరి 31వరకు అమలులో ఉన్నందునా జనవరి మాసంలో కార్యక్రమాన్ని నిర్వహించడం లేదన్నారు. ఈ విషయాన్ని దష్టిలో ఉంచుకొని దూర ప్రాంతాల నుండి వచ్చే ప్రజలు కలెక్టరేట్కు రావద్దని సూచించారు.