Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కొత్తూరు
మండల కేంద్రంలో శనివారం మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో నిరుపేద మహళలకు దుప్పట్లను పంపిణీ చేశారు. మార్వాడి యువమంచ్ నాయకులు అరవింద్ ఆధ్వర్యంలో 40 మందికిపైగా మహిళలకు దుప్పట్లు అందజేశారు. చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని నిరుపేదలకు తమవంతుగా సహాయం చేసినట్టు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రావణ్యాదవ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.