Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-షాద్నగర్ రూరల్
ఫరూఖ్నగర్ మండలం కమ్మదనం శివారులోని గురుకుల పాఠశాలలో ఈ నెల 13న అమ్మానాన్నల హల్ చల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పీఈటీ, డాక్టర్ స్వాములు తెలిపారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాల వారిగా ఎంపికలు పూర్తయ్యాయని, 13న జరిగే క్రీడల్లో క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరేష్, కత్తి రాములు పాల్గొన్నారు.