Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేఎన్పీఎస్ నాయకులు
నవతెలంగాణ-తాండూరు
కులాంతర వివాహం చేసుకొన్న వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని కేఎన్పీఎస్ నాయకలు రత్నం, లక్ష్మప్పలు అన్నారు. శనివారం తాండూరు పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ..రాష్ట్రంలో ఇప్పటికీ 23 కుల హత్యలు జరిగాయన్నారు. కుల హత్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యమ్రంలో కేఎన్పీఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.