Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏడాదికి 12 లక్షల మంది బహిరంగప్రదేశాల్లో ఉండే కాలుష్యం కారణంగా మరణిస్తున్నారని ఓ గ్రీన్ పీస్ సంస్థ పేర్కొన్నది.
- దేశంలో అయ్యే మొత్తం ఉత్పత్తిలో మూడు శాతం ఉత్పత్తి వాయుకాలుష్యం కారణంగా మనం కోల్పోతున్నాం.
- ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాల స్థాయిలో ఢిల్లీ నగరంలో ఉండే గాలి ఉంటే, ఆ నగర పౌరుల జీవిత కాలం 9 ఏండ్లు పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ చికాగో ఇండెక్స్ చెబుతున్నది.
- ఢిల్లీలో 22 లక్షలమంది పిల్లలు ఊపిరితిత్తుల వాధితో బాధపడుతున్నారని చిత్తరంజన్ నేషనల్ కేన్సర్ ఇన్స్టిట్యూట్ చెబుతోంది.