Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత హాకీ కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, మరో ముగ్గురు ఆటగాళ్లకు కోవిడ్-19 పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్య అధికారులు పేర్కొన్నారు. భారత పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్ప్రీత్ సింగ్, మరో ముగ్గురు ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సైతం స్పష్టం చేసింది. మన్ప్రీత్తో పాటు, డిఫెండర్ సురేందర్ కుమార్, జస్కరన్ సింగ్, డ్రాగ్-ఫ్లికర్ వరుణ్ కుమార్లు సైతం వైరస్కు గురయ్యారు.