Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీ చేతిలోనూ ఓటమి
దుబాయి: ధోనీసేన వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమిపాలైంది. దుబాయి వేదికగా ఢిల్లీతో తలపడిన తన మూడో టీ20లో 44 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 131 పరుగులు మాత్రమే చేసింది