Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సేవలు పున ప్రారంభం? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

సేవలు పున ప్రారంభం?

Thu 14 Jan 05:14:50.4848 2021

- సీఏతో బీసీసీఐ వాగ్వివాదం
బ్రిస్బేన్‌ : భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఒత్తిడికి క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ) తలొగ్గింది. బ్రిస్బేన్‌లో నాల్గో టెస్టు కోసం భారత జట్టు మంగళవారం అక్కడికి చేరుకుంది. కరోనా వైరస్‌ కొత్త కేసుల నేపథ్యంలో.. బ్రిస్బేన్‌లో ఆంక్షలు విధించారు. దీంతో అక్కడ హౌటల్‌ గదిలో కనీస సేవలను సైతం క్రికెటర్లకు నిరాకరించారు. హౌస్‌ కీపింగ్‌, ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ సదుపాయాలు, స్విమ్మింగ్‌ పూల్‌ ప్రవేశం, వ్యాయామశాల అనుమతులు క్రికెటర్లకు ఇవ్వలేదు. ఫిట్‌నెస్‌ సమస్యలతో సతమతం అవుతున్న టీమ్‌ ఇండియా, ఆంక్షలతో మరింత ఇబ్బందుల్లో పడింది. ఈ వ్యవహారంపై స్పందించిన బీసీసీఐ ఆగ్రహం వ్యక్తం చేసింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా ఉన్నతాధికారులతో బీసీసీఐ అధికారులు వాడివేడిగా ఫోన్‌లో మాట్లాడినట్టు తెలుస్తోంది. సిరీస్‌ ఆరంభానికి ముందు చేసుకున్న ఒప్పందంలో భాగంగా, భారత జట్టుకు సౌకర్యాలు కల్పించాలని బోర్డు కోరింది. క్రికెట్‌ ఆస్ట్రేలియా అందుకు అంగీకారం తెలిపింది. బుధవారం నాటికి క్రికెటర్లకు ఈ సదుపాయాలు అందుబాటులోకి రాకపోయినా.. గురువారం ఉదయం నుంచి సాధారణ సేవలు పొందే అవకాశం ఉంది. జనవరి 15 నుంచి గబ్బాలో ఆస్ట్రేలియా, భారత్‌ చివరి టెస్టులో పోటీపడనున్నాయి. టెస్టు మ్యాచ్‌ ఆరంభం తర్వాత, క్రికెటర్ల ఫోకస్‌ పూర్తిగా ఆటపైనే మారనుందని అప్పుడు ఆంక్షల లొల్లి పెద్ద విషయం కాబోదని బోర్డు వర్గాలు చెబుతున్నాయి.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

స్మిత్‌ ను ఎంచుకున్నాను
సగం మీసం తీసేస్తా!
ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సిరాజ్‌ ఆ పని చేశాడు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.