Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ

Sat 23 Jan 02:31:20.81126 2021

- క్వార్టర్స్‌లో పి.వి సింధు ఓటమి -థారులాండ్‌ ఓపెన్‌ 2021
బ్యాంకాక్‌ : థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో తెలుగు తేజం, స్టార్‌ షట్లర్‌ పివి సింధు పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్స్‌ మ్యాచ్‌లో ఆరో సీడ్‌ పీవి సింధు పరాజయం చవిచూసింది. నాల్గో సీడ్‌ రచనోక్‌ ఇంటనాన్‌ (థారులాండ్‌) చేతిలో సింధు ఓటమి పాలైంది. క్వార్టర్‌ఫైనల్లో సింధు వరుస గేముల్లో ఓడిపోయింది. 38 నిమిషాల మ్యాచ్‌ను సింధు 13-21, 9-21తో కోల్పోయింది. నాల్గో సీడ్‌ థారులాండ్‌ షట్లర్‌ రచనోక్‌ వరుస సెట్లలో సింధుపై సులువైన విజయం ఖాతాలో వేసుకుంది. పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అండెర్స్‌ ఆంటోన్సెన్‌ (డెన్మార్క్‌) చేతిలో సమీర్‌ వర్మ ఓడిపోయాడు. మూడో సీడ్‌ షట్లర్‌తో మూడు గేముల పోరాటంతో తలొంచాడు.
13-21, 21-19, 20-22తో సమీర్‌ వర్మ పోరాడి ఓడాడు. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో సాత్విక్‌సాయిరాజ్‌ రాంకీరెడ్డి, అశ్విని పొన్నప్ప జంట సెమీఫైనల్లోకి ప్రవేశించింది. ఐదో సీడ్‌ మలేషియా జోడీ చన్‌ పెంగ్‌ సూన్‌, లూ యింగ్‌పై 18-21, 24-22, 22-20తో సాత్విక్‌, అశ్విన్‌ జంట గెలుపొందింది. తొలి గేమ్‌ను కోల్పోయినా.. చివరి రెండు గేముల్లో భారత జోడీ గొప్పగా పుంజుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో థారులాండ్‌ జంట, టాప్‌ సీడ్‌ డెచాపల్‌, సపీశ్రీ జోడీతో తలపడనుంది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఖాళీ స్టేడియాల్లోనే..!
మిథాలీ మెరిసినా..
కివీస్‌ దే సిరీస్‌
దర్జాగా లార్డ్స్‌ కు...
ఫైనల్లో సింధు ...
పంత్‌ శతక నాదం
ఫించ్‌ మెరుపులు
మన పని వరకే చూసుకుందాం!
అక్షర్‌, అశ్విన్‌ మాయ
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
పీఎస్‌ఎల్‌ వాయిదా
లార్డ్స్‌ పై కన్నేసి..!
ఎలా పొగడగలను?
నెలాఖరుకు నిర్ణయం!
ముంబయి ఔట్‌?!
త్వరలోనే 'సూపర్‌' సాధన
పిచ్‌లో మార్పు ఉండదు
ఐపీఎల్‌ లో క్రికెట్‌కు విలువ లేదు
మొతెరాలో మరో టర్నర్‌!
మణివి మతిలేని వ్యాఖ్యలు
జట్టులో నమ్మకాన్ని నింపాడు
పిచ్‌ లపై ఎందుకీ ఏడుపు?
రోజర్‌ సరసన జకో
లోపం అక్కడుంది!
ఐపీఎల్‌ మ్యాచులు పెట్టండి
అశ్విన్‌ 3, రోహిత్‌ 8
పిచ్చి పిచ్చిగా పిచ్‌
యూసుఫ్‌ పఠాన్‌ వీడ్కోలు
జపాన్‌ కు ఒలింపిక్స్‌ కళ
అక్షర్‌ 2.0
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.