Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!
  • లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం
  • అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్
  • రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
మోతెరాకు రాష్ట్రపతి | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

మోతెరాకు రాష్ట్రపతి

Wed 24 Feb 02:10:06.437772 2021

- అధికారికంగా ప్రారంభించనున్న కోవింద్‌
అహ్మదాబాద్‌ : ప్రపంచం లోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియాన్ని భారత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేడు ప్రారంభించను న్నారు. భారత్‌, ఇంగ్లాండ్‌ నడుమ జరుగనున్న డే నైట్‌ పింక్‌ బాల్‌ టెస్టు నేటి నుంచి ఆరంభం కానుంది. బుధవారం ఉదయం అహ్మదాబాద్‌కు చేరుకోనున్న రాష్ట్రపతి కోవింద్‌.. మధ్యాహ్నాం 12.30లకు సర్దార్‌ వల్లభబారు పటేల్‌ స్టేడియంను అధికారికంగా ప్రారంభించనున్నారు. కేంద్ర హౌం మంత్రి, గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ) మాజీ అధ్యక్షుడు అమిత్‌ షా సహా ఇతర గుజరాత్‌ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. 63 ఎకరాల సువిశాల ప్రదేశంలో అధునాతన సౌకర్యాలతో నిర్మించిన మోతెరా స్టేడియంలో ఎర్ర, నల్ల మట్టితో చేసిన 11 పిచ్‌లు ఉన్నాయి. 1,32,000 సీటింగ్‌ సామర్థ్యం కలిగిన మోతెరాలో కోవిడ్‌-19 నిబంధనల కారణంగా రోజుకు 50,000 మందినే అనుమతించనున్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శాంసన్‌ శతకబాదినా
హుడా ఉప్పెన
ముంబయి బోణీ కొట్టేనా?
మళ్లీ మూడు జట్లతోనే!
ఒలింపిక్స్‌ ఇప్పుడొద్దు!
ఇద్దరు కోచ్‌లకు పాజిటివ్‌
అవే కుమ్ములాటలు!
కోల్‌కత బోణీ
పంజాబ్‌తో రాయల్స్ ఢీ
ధోనీపై ద్రవిడ్‌ ఆగ్రహం
మహీకి మరో షాక్‌
ధావన్‌, షా ధనాధన్‌
అంబుడ్స్‌మన్‌పై ఇప్పుడెలా?
సన్‌రైజర్స్‌ మెరిసేనా?
టోక్యోకు అన్షు, సోనమ్‌
హర్షల్‌ ఎక్స్‌ప్రెస్‌
బుడగ బతుకులు
ధోనీతో పంత్‌ ఢీ
ఐపీఎల్‌ హంగామా
కోహ్లి వర్సెస్‌ రోహిత్‌
టోక్యోకు నలుగురు సెయిలర్లు
ఆస్ప్రతి నుంచి ఇంటికి..
అయ్యర్‌ కు శస్త్రచికిత్స
మహీ ముగింపు అదిరేనా?
టీ20 ప్రపంచకప్‌ జట్టుపై కన్నేసి..
త్వరలోనే క్రమబద్దీకరిస్తాం
తెలంగాణ క్రికెట్‌కు గుర్తింపు దక్కేనా?
ప్రపంచ కప్‌ కు ప్లాన్‌-బి!
హ్యాట్రిక్‌ కు ఎదురుందా?
మన క్రికెటర్లు సహనశీలురు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.