Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు
  • కోల్‌కతా లక్ష్యం 153
  • పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!
  • లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
పటేల్‌ కాదు మోడీ స్టేడియం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

పటేల్‌ కాదు మోడీ స్టేడియం

Thu 25 Feb 04:47:01.062882 2021

అహ్మదాబాద్‌: ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్‌ స్టేడియం ఆరంభోత్సవంలోనే మహానేత వారసత్వాన్ని గుజరాత్‌ క్రికెట్‌ సంఘం (జీసీఏ), కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. సర్దార్‌ వల్లభబారు పటేల్‌ మోతెరా స్టేడియాన్ని 2016లో పునర్మించారు. ఎల్‌టీ నిర్మాణ కంపెనీ భారీ వ్యయంతో ఈ స్టేడియంను నిర్మించింది. ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్‌ స్టేడియం మెల్‌బోర్న్‌ (90,000) సామర్థ్యాన్ని మించి ఉండాలనే లక్ష్యంతో స్టేడియం పునర్‌నిర్మాణం మొదలైంది. 1,10,000 మంది కూర్చుని మ్యాచ్‌ను వీక్షించే సామర్థ్యంతో పాత స్టేడియం ప్రదేశంలోనే దీన్ని నిర్మించారు. ఆధునాతన స్టేడియంలో నాలుగు డ్రెస్సింగ్‌రూమ్‌లు, 50 డీలక్స్‌ రూమ్‌లు, ఐదు షుట్‌ రూమ్‌లతో కూడిన క్లబ్‌ హౌస్‌, ఆరు ఇండోర్‌ పిచ్‌లు, పెవిలియన్లతో కూడిన రెండు అవుట్‌డోర్‌ మైదానాలు, స్టేడియం పైకప్పుతో పాటు ఎల్‌ఈడీ వెలుగులు మోతెరా స్టేడియాన్ని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి. ఇన్ని ప్రత్యేకతలతో కూడిన మోతెరా స్టేడియానికి సర్దార్‌ వల్లభబారు పటేల్‌ పేరును కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఆధునాతన స్టేడియానికి ప్రధాని నరెంద్ర మోడీ పేరును పెడుతున్నట్టు కేంద్ర హౌం శాఖ మంత్రి అమిత్‌ షా ప్రకటించారు. భారత్‌, ఇంగ్లాండ్‌ పింక్‌ పోరుకు ముందు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ మోతెరాను అధికారికంగా ఆరంభించారు. కార్యక్రమంలో కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజుజు, గుజరాత్‌ ప్రభుత్వ ఉన్నతాధికారులు, గుజరాత్‌ క్రికెట్‌ సంఘం ఆఫీస్‌ బేరర్లు, బీసీసీఐ కార్యదర్శి జై షా పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

శాంసన్‌ శతకబాదినా
హుడా ఉప్పెన
ముంబయి బోణీ కొట్టేనా?
మళ్లీ మూడు జట్లతోనే!
ఒలింపిక్స్‌ ఇప్పుడొద్దు!
ఇద్దరు కోచ్‌లకు పాజిటివ్‌
అవే కుమ్ములాటలు!
కోల్‌కత బోణీ
పంజాబ్‌తో రాయల్స్ ఢీ
ధోనీపై ద్రవిడ్‌ ఆగ్రహం
మహీకి మరో షాక్‌
ధావన్‌, షా ధనాధన్‌
అంబుడ్స్‌మన్‌పై ఇప్పుడెలా?
సన్‌రైజర్స్‌ మెరిసేనా?
టోక్యోకు అన్షు, సోనమ్‌
హర్షల్‌ ఎక్స్‌ప్రెస్‌
బుడగ బతుకులు
ధోనీతో పంత్‌ ఢీ
ఐపీఎల్‌ హంగామా
కోహ్లి వర్సెస్‌ రోహిత్‌
టోక్యోకు నలుగురు సెయిలర్లు
ఆస్ప్రతి నుంచి ఇంటికి..
అయ్యర్‌ కు శస్త్రచికిత్స
మహీ ముగింపు అదిరేనా?
టీ20 ప్రపంచకప్‌ జట్టుపై కన్నేసి..
త్వరలోనే క్రమబద్దీకరిస్తాం
తెలంగాణ క్రికెట్‌కు గుర్తింపు దక్కేనా?
ప్రపంచ కప్‌ కు ప్లాన్‌-బి!
హ్యాట్రిక్‌ కు ఎదురుందా?
మన క్రికెటర్లు సహనశీలురు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.