Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : ఈ నెల 17 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు వన్డేల సిరీస్ జరగనున్నది. తొలి మూడు వన్డేలకుగానూ స్పిన్నర్లు రవి చంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలకు విశ్రాంతినిస్తున్నట్టు ఛీఫ్ సెలక్టర్ ప్రసాద్ తెలిపారు. శార్దూల్ మినహా లంక పర్యటనలో పాల్గొన్న జట్టునే కొనసాగించనున్నారు.
జట్టు వివరాలు : కోహ్లీ (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, మనీశ్ పాండే, కేదార్ జాదవ్, రహానే, ధోని, హార్దిక్ పాండ్యా, అక్సర్ పటేల్, కుల్దీప్, యుజ్వేంద్ర చహాల్, బుమ్రా, భువనేశ్వర్, ఉమేష్, షమీ.