Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి కొరియా సూపర్ సిరీస్
- పోటీలో లేని సైనా, శ్రీకాంత్
సియోల్ : ఓలింపిక్ స్టార్, ఇటీవలి ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన ్షిప్స్ రజత విజేత సింధు మరో పతక వేటకు సిద ్ధమైంది. నేటినుంచి ప్రారం భం కానున్న కొరియా సూపర్ సిరీస్లో భారత్ తరఫున బరిలోకి దిగను న్నది. తొలి పోరులో సింధు చెయుంగ్ జాన్యి (హాంగ్ కాంగ్)తో తలపడనున్నది. పురుషుల సింగిల్స్లో యుఎస్ ఓపెన్ స్వర్ణ విజేత ప్రణోరు.. ఆరో సీడ్ లాంగ్ ఆంగస్ (హాంగ్ కాంగ్)ను ఎదుర్కోనున్నాడు. సాయి ప్రణీత్ మరో హాంగ్ కాంగ్ ఆటగాడు హు యున్తో తొలి పోరు చేయనున్నాడు. మహిళల డబుల్స్లో ప్రణవ్ చోప్రా, సిక్కీరెడ్డి జోడీ.. మిక్స్డ్ డబుల్స్లో సిక్కీ, అశ్విని జోడీ భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వచ్చే వారం జరగనున్న జపాన్ ఓపెన్ కోసం కసరత్తు చేస్తున్న సైనా నెహ్వాల్, శ్రీకాంత్లు కొరియా సిరీస్ నుండి వైదొలిగారు.