Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సియోల్ : డ్రా మ్యాచ్లోనే భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ ప్రణవ్ చోప్రా, సిక్కి రెడ్డిలు కొరియా సూపర్ సిరీస్ నుండి నిష్క్ర మించారు. నాల్గో సీడ్ ఇండోనేషియా జంట ప్రవీణ్ జోర్డాన్, డెబ్బి సుసాంటోల చేతిలో 21-13, 19-21, 15-21తో పరాజయం చవి చూశారు. తొలి సెట్ నెగ్గిన భారత జోడీ రెండో సెట్లో సైతం ఇండోనేషియా జంటకు గట్టిపోటీనిచ్చినా ఓటమి తప్పలేదు.