Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లేడీస్ డెన్ బాష్ చేతిలో 1-3తో ఓటమి
డెన్ బాష్ (నెదర్లాండ్స్) : యూరప్ టూర్లో భాగంగా శుక్రవారం జరిగిన మూడో మ్యాచ్లో భారత మహిళల జట్టు 1-3తో లేడీస్ డెన్ బాష్ చేతిలో పరాజ యం పాలైంది. తొలి క్వార్టర్లో పెనాల్టీ స్ట్రోక్ నెగ్గిన ఆసెమ్ 45వ నిమిషంలో రెండో గోల్ సాధించింది. భారత గోల్ కీపర్ సవిత రెండుసార్లు డెన్ బాష్ గోల్ను సమర్ధవంతంగా అడ్డుకున్నది. నవ్దీప్ కౌర్ ఒకగోల్ చేసి ఆతిథ్య జట్టుపై ఒత్తిడి పెంచి నా నాల్గో క్వార్టర్లో లభించిన పెనాల్టీ కార్నర్తో గోల్ సాధించలేదు. 57 నిమిషం లో పెనాల్టీ కార్నర్తో డెన్ బాష్ జట్టు గెలు పు లాంఛనం చేసుకున్నది. ఈ నెల 18న జరిగే నాల్గో మ్యాచ్లో బెల్జియం జూనియర్ పురుషుల జట్టుతో భారత్ తలపడనున్నది.