Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : సీనియర్ స్పిన్నర్ రవీంద్ర జడేజా ఆసీస్తో వన్డే జట్టులోకి వచ్చాడు. ప్రాక్టీస్ సెషన్లో గాయపడిన అక్షర్ పటేల్ స్థానంలో జడేజాను జట్టులోకి తీసుకున్నారు. ఎడమ కాలి మోకాలి గాయానికి గురైన అక్షర్ పటేల్ను బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షిస్తోంది. తొలి మూడు వన్డేలకు గాను జడేజాను ఎంపిక చేస్తున్నట్టు సీనియర్ సెలక్షన్ కమిటీ వెల్లడించింది. విశ్రాంతి పేరిటి అశ్విన్, జడేజాలను వన్డే జట్టు నుంచి దూరంగా ఉంచుతున్న సంగతి తెలిసిందే.