Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మెల్బోర్న్ : ద్వైపాక్షిక ఐదు వన్డేల సిరీస్కు రోజులు దగ్గర పడ్డాయని క్రికెట్ ఆస్ట్రేలియా సీఈవో జేమ్స్ సూథర్లాండ్ అభిప్రాయపడ్డాడు. ' భవిష్యత్లో ఓ సిరీస్లో ఏ జట్టు మూడు వన్డేలకు మించి ఆడదని అనుకుంటున్నాను' సూథర్లాండ్ అన్నాడు. ప్రతిపా దనల దశలోనే ఉన్న ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్తో పాటు వన్డే లీగ్ ఆచరణలోకి వస్తే సిరీస్లో గరిష్టంగా మూడు వన్డేలే ఉండనున్నాయి. దాని ప్రకారం ఓ జట్టుతో ఇంటా, బయటా కలిపి 12 మ్యాచులు (నాల్గు సిరీస్లు) ఆడాల్సి ఉంటుంది.