Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- శ్రీలంక ఆటగాళ్ల స్పష్టీకరణ
కొలంబో : పాక్ గడ్డపై మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ వస్తుందని ఆశిస్తున్న పీసీబికి ఊహించని ఎదురుదెబ్బ. ఈ నెలాఖరులో శ్రీలంక జట్టు పాక్లో పర్యటించాల్సి ఉన్నది. కానీ ఈ లోపే పాకిస్థాన్లో క్రికెట్ ఆడబోమని 40 మంది క్రికెటర్లు సంతకాలు చేసిన లేఖను శ్రీలంక బోర్డుకు అందజేశారు. నేరుగా ఆడమని చెప్పకపోయినా, పాక్తో సిరీస్ వేదిక విషయంలో పునరాలోచించాలని సూచిం చారు. ఆటగాళ్లు పాక్ పర్యటనకు నిరాకరిస్తే, ద్వితీయశ్రేణి జట్టును పంపే ఆలోచనలోనూ శ్రీలంక బోర్డు ఉన్నట్టు తెలుస్తోంది.