Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ముంబయి ఓపెన్ క్వార్టర్స్లో ప్రవేశం
ముంబయి : డబుల్స్ టెన్నిస్ క్రీడాకారిణి అంకిత రైనా డబ్ల్యూటీఏ ముంబయి ఓపెన్ సింగిల్స్లో దూసుకుపోతున్నది. ప్రీ క్వార్టర్స్ మ్యాచ్లో ప్లిపూచ్ (తాయిలాండ్)పై 6-2, 6-2తో సునాయసంగా గెలుపొందింది. నేడు జరగనున్న క్వార్టర్స్లో అమాండైన్ హెస్సె (ఫ్రాన్స్)తో ఢ కొట్టనున్నది.