Authorization
Mon Jan 19, 2015 06:51 pm
షార్జా : వినోదమే ప్రధానంగా మొదలైన టీ10 పోరులో తొలి మ్యాచ్లోనే పాక్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది హ్యాట్రిక్ నమోదు చేశాడు. తొలి రెండు వికెట్లు రోసో (5), బ్రావో (0)లవి కాగా మూడో వికెట్ భారత మాజీ ఓపెనర్ వీరెంద్ర సెహ్వాగ్ది కావటం విశేషం. ఆఫ్రిది సారథ్యంలోని ఫక్తూన్స్ నిర్ణీత ఓవర్లలో నాల్గు వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేయగా, సెహ్వాగ్ కెప్టెన్సీలో ఏడు వికెట్ల నష్టానికి 96 పరుగులు చేసిన మరాఠా జట్టు ఓడిపోయింది.