Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్కత : బౌలర్లలకు అనుకూలి స్తున్న పిచ్పై రంజీ సెమీస్ పోరు రసవత్తరంగా సాగుతున్నది. అభిమన్యు మితున్ (5/45) సారథ్యంలోని కర్నాటక బౌలింగ్ బృందం చెలరేగటంతో 185 పరుగులకే తొలి ఇన్నింగ్స్లో విదర్భ కుప్పకూలింది. బ్యాటింగ్ ఆరంభించిన కర్నాటక.. ఆట ముగిసే సమయానికి మూడు వికెట్లు కోల్పోయి 36 పరుగులే చేసింది. మరో సెమీస్ మ్యాచ్లో బెంగాల్ 269/7తో నిలిచింది. ఢిల్లీ బౌలర్లలో నవ్దీప్, మనన్ శర్మ చెరో రెండు వికెట్లతో మెరవగా.. వికాస్ టోకాస్, కుల్వంత్, వికాస్ మిశ్రాలు తలా ఓ వికెట్ తీసుకున్నారు.