Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మలేసియా మాస్టర్స్
మలేసియా : హైదరాబాదీ బ్యాడ్మింటన్ ఆటగాడు బి సాయి ప్రణీత్ మలేసియా మాస్టర్స్లో బోణి చేశాడు. ఆరంభ పోరులో తారులాండ్ షట్లర్ కాంటాఫోన్ వాంగ్చరోన్ను 21-13, 21-13ను ఓడించాడు. నేడు వరల్డ్ నెంబర్ వన్ విక్టర్ అక్సెల్సన్తో తలపడనున్నాడు. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కిరెడ్డి జోడీ.. జర్మనీ జంట జోహానా, లారాలపై 21-15, 21-12తో గెలుపొందారు. నేడు మూడో సీడ్ జంటను పొన్నప్ప జోడీ ఢకొీట్టనున్నారు.