Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్ పేస్పై ఏబీ డివిలియర్స్
జోహ్నస్బర్గ్ : వరుస ఓటములకు తోడు సిరీస్ చేజారిన బాధలో ఉన్న టీమ్ ఇండియా సఫారీ శిబరం నుంచి స్వాంతన చేకూరే వచనాలు వినిపించాయి.'భారత్ నిజంగా నన్నెంతో ఆకట్టు కున్నది. పేస్ బౌలింగ్తో భారత్ ఆశ్చర్యపరిచింది. భారత బౌలర్లు ఎంతో నైపుణ్యం ప్రదర్శించారు. మేం అంచనా వేసిన దానికి ఎన్నో రెట్లు మెరుగైన పేస్ బౌలింగ్ ఎదురైంది' అని డివిలియర్స్ అన్నాడు.