Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ఐపీఎల్ 11 ప్లే ఆఫ్ మ్యాచులు ఊహించనట్టు పుణెకే దక్కాయి. ఈ మేరకు గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నది. మే 23న ఎలిమినేటర్, మే 25న క్వాలిఫయర్ 2 మ్యాచులకు పుణె ఆతిథ్యం ఇవ్వనున్నది. క్వాలిఫయర్ 1, ఫైనల్స్ ముంబయిలో జరుగనున్న సంగతి తెలిసిందే. ఇదే విధంగా చండీగడ్ విమానాశ్రయంలో ఆధునీకరణ పనుల కారణంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ సొంత గడ్డపై ఆడాల్సిన నాల్గు మ్యాచులను ఇండోర్కు మార్పు చేశారు.