Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: వెస్టిండీస్ విధ్వంసకర ఓపెనర్ ఎవిన్ లూయిస్ భారత్తో వ న్డేలు, టీ20లకు వ్యక్తిగత కారణాలతో దూరమయ్యాడు. ఈ మేరకు తాను భారత పర్యటనకు జట్టుకు అందుబా టులో ఉండలేనని వెస్టిండీస్ బో ర్డుకు లేఖరాశాడు. ఇటీవల వెస్టిం డీస్ బోర్డు సెంట్రల్ కాంట్రాక్టును ఇచ్చి నా లూ యిస్ తిరస్కరించాడు. క్రిస్గేల్, ఇతర స్టార్ల మాదిరిగా ఎక్కువ అం తర్జాతీయ లీగుల్లో ఆడాలని నిర్ణయిం చుకున్నట్టు తెలిసింది. దీంతో అ రంగేట్రం చేయని ఓబెడ్ మెక్కోరు పేరును వన్డే, టీ20 జట్ల జాబితాలో చేర్చారు.