Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవుట్ ఫీల్డ్ ప్రమాదకరంగా ఉంది. ఆటను రద్దు చేయటం తెలివైన నిర్ణయం. చెరో పాయింట్ పంచుకోవటం మరీ చెడ్డ ఫలితమైతే కాదు. దీన్ని మేము స్వీకరిస్తున్నాం. ఆదివారం (పాకిస్థాన్ మ్యాచ్) మ్యాచ్ మదిలో మెదలగానే, ప్రణాళికలు అమలు చేయటమనే సంగతి మాకు తెలుసు. మైదానంలోకి అడుగుపెట్టే వరకూ పాక్తో పోరు ప్రశాంతమే. మైదానం వెలుపలి వాతావరణం తొలిసారి కాస్త ఆందోళనకరంగా కనిపిస్తోంది. మా వ్యూహం మెరుగ్గా అమలు చేసేందుకు చూస్తాం. కొన్ని వారాల పాటు శిఖర్ ధావన్ అందుబాటులో ఉండడు. గ్రూప్ దశ చివర్లో, సెమీఫైనల్స్కు అతడు అందుబాటులోకి వస్తాడు. ధావన్ను జట్టుతో ఉంచుకునేందుకు మే నిర్ణయించుకున్నాం'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్