Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : జులై 1 నుంచి భారత మహిళా ఫుట్బాల్ జట్టు శిక్షణా శిబిరం ప్రారంభం కానుంది. శిక్షణ కోసం 30 మంది ప్రొబబుల్స్ జాబితాను తాజా ప్రకటించారు. ప్రోబబుల్స్ జాబితాను జట్టు ప్రధాన కోచ్ మయ్మోల్ రికీ వెల్లడించారు. స్పెయిన్లో జరిగే కోటిఫ్ టోర్నమెంట్, ఉమెన్స్ ఆసియా కప్ 2022 అర్హత పోటీల్లో తలపడే జట్టు కోసం ఈ శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. ఈ శిబిరాన్ని జులై 1 నుంచి 19 వరకూ ఇక్కడి జవహర్లాల్ నెహ్రు స్టేడియంలో నిర్వహిస్తారు.