Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రపంచకప్ ఫైనల్కు ఫీల్డ్ అంపైర్లు
లండన్ : జులై 14న, లార్డ్స్లో న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరుగనున్న ప్రపంచకప్ ఫైనల్స్కు ఐసీసీ మ్యాచ్ అధికారులను ప్రకటించింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ సెమీ ఫైనల్లో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రారుని తప్పుడు నిర్ణయంతో అవుట్గా ప్రకటించిన శ్రీలంక అంపైర్ కుమార ధర్మసేన టైటిల్ పోరుకు సైతం ఫీల్డ్ అంపైర్గా వ్యవ హరించనున్నాడు. మారియస్ ఎరాస్మస్ (దక్షిణాఫ్రికా) ఫీల్డ్ అంపైర్ బాధ్యతలు పంచుకోనున్నాడు. రాడ్ టక్కర్ (ఆస్రే ్టలియా) మూడో అంపైర్గావ్యవహరించనున్నాడు. శ్రీలంకకు చెందిన రంజన్ మ్యాచ్ రిఫరీ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.