Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఘనంగా దక్షిణాసియా గేమ్స్‌ ప్రారంభం | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి

ఘనంగా దక్షిణాసియా గేమ్స్‌ ప్రారంభం

Mon 02 Dec 00:42:55.492347 2019

ఖాట్మాండు : 13వ దక్షిణాసియా గేమ్స్‌ ఆదివారం ఘనంగా ప్రారంభయమ్యాయి. ఈ గేమ్స్‌కు నేపాల్‌ రాజధాని ఖట్మాండు ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం పదిరోజుల పాటు ఈ క్రీడలు జరగనున్నాయి. ఆదివారం ఇక్కడి దశరథ్‌ స్టేడియంలో గేమ్స్‌ ప్రారంభం వేడుకలను ఘనంగా నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు పాల్గొనే జట్లు మార్చ్‌ ఫాస్ట్‌ నిర్వహించాయి. 75 మందితో కూడిన భారత బృందానికి షాట్‌పుటర్‌ తేజిందర్‌పాల్‌ సింగ్‌, 1500 మీటర్ల రేసర్‌ పీయూ చిత్ర నేతృత్వం వహించారు. ఈ పోటీల్లో ఆతిథ్య నేపాల్‌, భారత్‌, బంగ్లాదేశ్‌, భూటాన్‌, మాల్దీవులు, పాకిస్థాన్‌, శ్రీలంక దేశాల అథ్లెట్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నిలో మొత్తంగా 28 అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. భారత్‌ 17 క్రీడాంశాల్లో మాత్రమే పోటీపడుతోంది. భారత పురుషుల వాలీబాల్‌ జట్టు ఫైనల్‌కు చేరుకుంది. ఆదివారం సెమీ ఫైనల్లో శ్రీలంకపై భారత్‌ 27-25, 25-19, 21-25, 25-21 స్కోరుతో శ్రీలంకపై విజయం సాధించింది. ఫైనల్లో పాకిస్తాన్‌తో భారత్‌ తలపడనుంది. ఆదివారం మరోక సెమీ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై 25-15, 25-21, 26-24 స్కోరుతో పాకిస్తాన్‌ విజయం సాధించింది.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.