Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సెయింట్జాన్స్: ఇంగ్లండ్తో మూడు టెస్ట్ల సిరీస్లో తలపడే వెస్టిండీస్ జట్టులో తమ పేర్లను పరిశీలించొద్దని డారెన్ బ్రేవో, హెట్మెయిర్, కీమో పాల్ వెస్టిండీస్ క్రికెట్బోర్డు(సిడబ్ల్యుఐ)ను కోరారు. 'వీరు ముగ్గురూ ఇంగ్లండ్ వెళ్ళే ఆహ్వానాన్ని తిరస్కరించారు... ఆ నిర్ణయాన్ని సిడబ్ల్యుఐ పూర్తిగా గౌరవిస్తుందని, భవిష్యత్తు సిరీస్లలో ఈ నిర్ణయం పరిగణనలోకి తీసుకోదని బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.