Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిఫార్సు
ఖేల్రత్నకు జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా పేరును అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎఎఫ్ఐ) బుధవారం నామినేట్ చేసింది. బుధవారం పంపిన జాబితాలో నీరజ్కు ఖేల్రత్న.. మహిళా రన్నర్ ద్యూతీ చంద్, ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత అర్పిందర్ సింగ్(త్రిపుల్ జంప్), మంజిత్సింగ్(800మీ.), పియు చిత్ర(మిడిల్ డిస్టెన్స్ రన్నర్)లను అర్జున అవార్డుకు సిఫార్సు చేసినట్లు తెలిపింది.