Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర గురుకుల జూనియర్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరా నికిగానూ ఆన్లైన్ దరఖాస్తుల గడువును ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు టీఎస్ఆర్జేసీ కార్యదర్శి ఎస్.వెంకటేశ్వర శర్మ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మీడియం మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎమ్ఈసీ కోర్సులకుగానూ 35 కళాశాలకు సంబంధించి టీఎస్ఆర్జేసీ సెట్ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇతర వివరాల కోసం ష్ట్ర్్జూ://్రతీjసష.షస్త్రస్త్ర.స్త్రశీఙ.ఱఅ లో చూడగలరు. 040-24734899, 94909 67222 నెంబర్లను సంప్రదించగలరు.