Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మంత్రి నిరంజన్రెడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వ్యవసాయ పరిశోధనా సంస్థ ఇక్రిసాట్ నూతనంగా అభివద్ధి చేసిన వేరుశనగ వంగ డాలను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆవిష్కరించారు. మంగళవారం మినిస్టర్ క్వార్టర్స్లోని తన నివాసంలో నూతన వేరు శనగ వంగడాలకు సంబంధించిన వివరా లను మంత్రి తెలుసుకున్నారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ ఈరకం వంగడా లపై ఆసక్తి చూపిస్తున్న ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఆహార సంస్థలైన మార్స్, మాండె లిజ్ ఈ ఉత్పత్తులు సేకరించే విధంగా ఒప్పం దానికి చర్యలు తీసుకుంటామన్నారు. .