Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వెనుదిరిగిన 100మంది రైతులు
నవతెలంగాణ-లింగంపేట్
కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలోని వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు మంగళవారం మళ్లీ బారులు తీరారు. సుమారు 400 మంది రైతులు వచ్చారు. ఒక్కొక్కరికి రెండు చొప్పున 300మంది రైతులకు 600 బస్తాలను విండో సిబ్బంది పంపిణీ చేశారు. మరో 100 మంది రైతులు వెనుదిరిగారు.