Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రైతు బీమా పథకాన్ని 2020-21లోనూ కొనసాగిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. జీవో నెంబర్ 382ని జారీ చేసింది. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి బి.జనార్థన్రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.