Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
చేప పిల్లల నాణ్యత, సైజు విష యంలో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీని వాస్యాదవ్ హెచ్చరించారు. రాజన్న సిరిసిల్లలో నిబం ధనలకు విరు ద్దం గా ఉన్న చేప పిల్లలను తిరస్కరించినట్టు ఆయన చెప్పారు. హైదరా బాద్లోని తన కార్యాలయం నుంచి అన్నిజిల్లాల మత్స్యశాఖ, పశుసంవ ర్ధకశాఖ అధికారులతో టెలికా న్ఫరెన్స్ నిర్వహించారు. ఈసం దర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యా ప్తంగా ఉచిత చేప పిల్లల పంపిణీ కార్య క్రమాన్ని ఈనెల 6వ తేదీ నుంచి ప్రారంభిం చామనీ, చేప పిల్లల విడు దల, లెక్కింపు పూర్తయ్యే వరకూ అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహ రించాలన్నారు