Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రవేశ పరీక్షలను ఈనెలాఖరులోనైనా, లేకుంటే సెప్టెంబర్లో నిర్వహిం చేందుకు ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తున్నట్టు ప్రభుత్వం హైకోర్టు తెలిపింది. ప్రవేశ పరీక్షలు, ఫైనల్ సెమిస్టర్ పరీక్షలపై హైకోర్టులో సోమ వారం విచారించింది.ఫైనల్ సెమిస్టర్ పరీక్షలను సుప్రీం ఆదేశాలకు అను గుణంగా వ్యవహరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. సుప్రీం కోర్టు లో వ్యా జ్యాలు ఈ నెల 14న జరుగుతాయని ఏఐసీటీఈ చెప్పింది. దీంతో విచారణ ను ఈ నెల 17కి వాయిదా వేస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘ వేంద్రసింగ్ చౌహాన్,బి.విజరుసేన్రెడ్డిలతో కూడిన ధర్మాసనం తెలిపింది.